అంజలి కథానాయికగా ఇటీవల వచ్చిన 'గీతాంజలి'
చిత్రం ఇప్పటి వరకు 13 కోట్లు వసూలు చేసిందట.ఈ
విషయాన్ని చిత్ర దర్శకుడు రాజ్ కిరణ్ తెలిపాడు.ఈ చిత్ర నిర్మాణానికి 4 కోట్లు ఖర్చయిందనీ, 13 కోట్లు వచ్చాయనీ ఆయన
చెప్పాడు.హారర్ కామెడీలను చక్కగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రమే
నిదర్శనమని ఆయన చెబుతున్నాడు.
అలాగే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తప్పకుండా తీస్తామని రాజ్ చెప్పాడు.మరో రెండు సినిమాలు చేసిన తర్వాత 'గీతాంజలి'కి సీక్వెల్ చేస్తానని ఆయన తెలియజేశాడు.
అలాగే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తప్పకుండా తీస్తామని రాజ్ చెప్పాడు.మరో రెండు సినిమాలు చేసిన తర్వాత 'గీతాంజలి'కి సీక్వెల్ చేస్తానని ఆయన తెలియజేశాడు.
Post a Comment