GuidePedia

0


మహేష్ 25, అల్లు అర్జున్ ఎన్టీఆర్ 20, రామ్ చరణ్ 15 లక్షల విరాళం 


హుదూద్ ప్రభావంతో ఉత్తరాంధ్ర మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. భారీ నష్టానికి గురైన ఉత్తరాంధ్రని ఆదుకోవాలని ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన రామ్ చరణ్ 15 లక్షలు ప్రకటించిన కాసేపటికి చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక తాజాగా ప్రిన్సు మహేష్ బాబు హుదూద్ బాధితుల కోసం 25లక్షలు ప్రభాస్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ హుదూద్ బాధితులకి 20 లక్షలు విరాళం ప్రకటించారు. సహాయక చర్యలలో పాల్గొనటానికి ఈ హీరోలు తమతమ అభిమానులకి పిలుపునిచ్చారు.

Post a Comment

 
Top